ఈ వార్తను అనువదించండి:

హైడ్రా: హైడ్రా కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొడుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. నిన్న మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ ను కూల్చివేశారు అధికారులు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలపై నాజర్ వేశారు హైడ్రా అధికారులు. నాదం చెరువు బఫర్‌ జోన్‌లో పల్లా కాలేజీ భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పల్లా అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కాలేజీలు, గాయత్రి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్ భవనాలపై హైడ్రకు ఫిర్యాదులు అందాయి.

పూర్తిగా చదవండి..