ఈ వార్తను అనువదించండి:

Ananthapuram: ఏపీ టీచర్ అభ్యర్థులకు అనంతరపురం రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భారీ శుభవార్త చెప్పారు. నిరుద్యోగులను ఉద్యోగాల్లో చూడాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం పట్టణంలోని టెక్స్ టైట్ పార్క్ వద్ద ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను శ్రీనివాస్ ప్రారంభించగా.. ఆర్డిఓ రాణి సుష్మిత, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తిగా చదవండి..