ఈ వార్తను అనువదించండి:

Kadapa: కడపలో చెత్త పన్నుపై రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తోంది. చెత్త పన్ను రద్దుపై జీవో ఉందని ఒకవైపు ఎమ్మెల్యే మాధవి అంటుండగా.. ఏలాంటి జీవో లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. చెత్త పన్ను వసూలు చెయ్యవద్దని జీవో ఉంటే చూపించాలని మేయర్ సురేష్ బాబు ప్రశ్నించారు.

పూర్తిగా చదవండి..