ఈ వార్తను అనువదించండి:

Andhra Pradesh: వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ అయ్యే ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. వారిని సాధార‌ణ బ‌దిలీల‌ నుండి మిన‌హాయిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 76తో కూడిన గెజిట్ ని విడుద‌ల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పియూష్ కుమార్ దీనిని విడుద‌ల చేశారు.

పూర్తిగా చదవండి..