ఈ వార్తను అనువదించండి:

హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ ను ఇటీవల హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే.. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరిగాయని నాగార్జున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం ఇది ముమ్మాటికీ అక్రమ కట్టడమే అని స్పష్టం చేస్తోంది. హైడ్రా చీఫ్‌ రంగనాథ్ సైతం ఎన్-కన్వెన్షన్ ఆక్రమించిన స్థలంలోనే నిర్మించారని, నిబంధనలు పాటించలేదని తేల్చిచెప్పారు. అయితే.. మార్కెట్ ధర ప్రకారం ఎన్-కన్వెన్షన్ విలువ దాదాపు రూ.400 కోట్లకు పైగానే అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాల ద్వారా నాగార్జున ఏడాదికి కనీసం రూ.100 కోట్ల ఆదాయం పొందుతాడన్న టాక్ వినిపిస్తోంది.

పూర్తిగా చదవండి..