ఈ వార్తను అనువదించండి:

హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది హైడ్రాకు మద్దతిస్తున్నారు. రాజకీయ వివక్ష లేకుండా ఈ సంస్థ పనిచేస్తుందా అనేదానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు మల్లారెడ్డి, ఓవైసీ లాంటి వారి కాలేజ్‌లు కూడా బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పూర్తిగా చదవండి..