ఈ వార్తను అనువదించండి:

జన్వాడలోని కేటీఆర్‌ మిత్రుడికి చెందిన ఫాంహౌస్‌ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్‌ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా ఈ ఫాంహౌస్ పై బుల్డోజర్లు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఫాంహౌస్ నిబంధనలకు ఉల్లంఘించి నిర్మించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఈ ఫాంహౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేటీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు.

పూర్తిగా చదవండి..