ఈ వార్తను అనువదించండి:

Kadapa: కడపలో చెత్త పన్నుపై యుద్ధం ముదిరుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కలెక్ట్ చేయడంపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం చెప్పినట్లుగా ఇప్పటి వరకు చెత్త పన్ను రద్దు చేస్తూ ఏలాంటి జీవో ఇవ్వలేదని మేయర్ సురేష్ బాబు ఉద్ఘాటించారు. ఇలా చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

పూర్తిగా చదవండి..