ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం కవిత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ విచారణ జరుపుతున్నారు.

పూర్తిగా చదవండి..