ఈ వార్తను అనువదించండి:

ప్రధాని మోదీ – బిడెన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (ప్రధాని నరేంద్ర మోదీ) కి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ (జో బిడెన్) ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్దం (ఉక్రెయిన్ – రష్యా యుద్ధం), బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాల పై మోడీతో బైడెన్‌ చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విటర్‌ వేదికగా తెలిపారు. రష్యాతో యుద్ధం చేస్తునన ఉక్రెయిన్‌ లో ఇటీవల మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే.

పూర్తిగా చదవండి..