ఈ వార్తను అనువదించండి:

నారా లోకేష్: ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే తాజాగా, ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు.

పూర్తిగా చదవండి..