ఈ వార్తను అనువదించండి:

జేసీ అస్మిత్ రెడ్డి: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్‌ నెలకొంది. రూరల్‌ పీఎస్‌ దగ్గర ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి, టీడీపీ శ్రేణలు ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లపై..కేసులు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డితో ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. అయితే, ఇసుక అక్రమ రవాణాపై రూరల్ సీఐ లక్ష్మీకాంత్‌ చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పూర్తిగా చదవండి..