ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజీపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని ఆ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. ఈ బెయిల్ ఊహించిందేనన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు చూశాయన్నారు.

పూర్తిగా చదవండి..