ఈ వార్తను అనువదించండి:

జమ్మూకశ్మీర్‌ను తరచూ భుతల స్వర్గదామంగా పిలుస్తారు. అలాగే అక్కడ అస్థిరత్వం కూడా ఉంటుంది. కానీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో అనేక మార్పులు జరిగాయి. ప్రధాని మోదీ సారథ్యంలో.. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక సంస్కరణలు వచ్చాయి. ఇవే జమ్మూ కశ్మీర్‌ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కారణమయ్యాయి. దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌ గొప్ప సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను చాటిచెప్పింది. అయినప్పటికీ ఘర్షణలు, ఉగ్రవాదం, అస్థిరతతో ఆ ప్రాంతం దెబ్బతింది.

పూర్తిగా చదవండి..