ఏపీ కేబినెట్: రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సెబ్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2, 774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ చిహ్నంతో 21.86లక్షల పాస్ పుస్తకాలు అందించనుంది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి..

The post BREAKING: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు appeared first on Rtvlive.com.