ఈ వార్తను అనువదించండి:

మర్రి రాజశేఖర్ రెడ్డి: అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. దుండిగల్‌లోని MLRIT, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పెర్కొంది. కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పేర్కొంది.

పూర్తిగా చదవండి..