ఈ వార్తను అనువదించండి:

Kadapa: కడపలో చెత్త పన్ను వివాదం తార స్థాయికి చేరింది. మేయర్ సురేష్‌ బాబు, వైసీపీ ప్రజాప్రతినిధులు.. టీడీపీ శ్రేణులపై జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్‌ రాజుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వినతి పత్రం అందించారు. టీడీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.

పూర్తిగా చదవండి..