ఈ వార్తను అనువదించండి:

ఏపీలో మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే  ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేసి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా, వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేస్తున్నట్లు జగన్‌కు ఎమ్మెల్సీ సునీత లేఖ పంపినట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..