ఈ వార్తను అనువదించండి:

Ap Pensions: ఏపీలోని పెన్షన్‌ దారులకు కూటమి ప్రభుత్వం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రతి నెలా ఇస్తున్నట్లు కాకుండా..సెప్టెంబర్‌ నెల పెన్షన్‌ ని ముందుగానే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రతి నెల 1 వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను ఈ నెల 31న అంటే శనివారం నాడు ఉదయాన్నే పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పూర్తిగా చదవండి..