ఈ వార్తను అనువదించండి:

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరికాసేపట్లో వీరిద్దరు మండలి చైర్మన్ ను తమ రాజీనామాలు అందించే అవకాశం ఉందని సమాచారం.

పూర్తిగా చదవండి..