శారీరక సుఖం కోసం వయస్సు, వరసలకు కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇలాంటి ఘటనల్లో అడ్డంగా దొరికి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గంగారం కూతురు వరసయ్యే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ఆ అమ్మాయితో లాడ్జీకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ లాడ్జికి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post Nizababad News: కూతురు వరసయ్యే అమ్మాయితో.. ఆ కౌన్సిలర్ ఏం చేశాడంటే? appeared first on Rtvlive.com.