ఈ వార్తను అనువదించండి:

తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన గురువారం కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని.. సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితా వెలువరిస్తామని పేర్కొన్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో అన్ని పంచాయతీతో పాటు అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు ప్రకటన చేశారు.

పూర్తిగా చదవండి..