ఈ వార్తను అనువదించండి:

Chandrababu Naidu: ఏపీలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సహాయ‌క చ‌ర్యల‌పై సీఎం చంద్ర‌బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రంతా విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు అధికారుల‌తో క‌లిసి బోటులో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పూర్తిగా చదవండి..