ఈ వార్తను అనువదించండి:

Khammam Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. మున్నేరు వాగు ఉధృతంగా మారడంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకుముందు ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపైకి వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు.

పూర్తిగా చదవండి..