ఈ వార్తను అనువదించండి:

నటి జత్వాని కేసు: ముంబై నటి కాదంబరి జైత్వాల్ కేసులో మాజీ సీఎం జగన్ హస్తం ఉందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా సంచలన ఆరోపణలు చేశారు. జైత్వాల్ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు. కడపలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వైఎస్‌ షర్మిల పలు అంశాలపై మాట్లాడారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గమని, జగన్ కు తెలియకుండానే ఐఎఎస్, ఐపిఎస్ లు సజ్జన్ జిందాల్ కు కనెక్ట్ అయ్యారా అంటూ జగన్ ను ప్రశ్నించారు.

పూర్తిగా చదవండి..