ఈ వార్తను అనువదించండి:

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణను నియమించారు. అలాగే రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడిగా మార్గాని భరత్‌ రామ్‌కు బాధ్యతలు అప్పగించారు.

పూర్తిగా చదవండి..