ఈ వార్తను అనువదించండి:

ఉత్తర కొరియా: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పాలనలో చిన్న పొరపాటు జరిగినా అధికారులతోపాటు ప్రజలకు భయంకరమైన శిక్షలు వేసే కిమ్ తాజాగా ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ఉత్తర కొరిఆయాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాలు జలయమయం కావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతోపాటు భారీ నష్టం వాటిళ్లింది. దీంతో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

పూర్తిగా చదవండి..