ఈ వార్తను అనువదించండి:

‘వాహనదారుల క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలి.. ఆన్‌లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తిచెయ్యాలి..’ బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి..! వరద బురదలో చిక్కుకున్న వాహనాలకు బీమా వర్తింపచేయాలని చంద్రబాబు కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చాలా వాహనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అసలు చాలా బైకులు, కార్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. దీంతో వాహన యజమానులు లబోదిబోమంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బీమా కంపెనీలతో మాట్లాడి కీలక సూచనలు చేశారు.

పూర్తిగా చదవండి..