ఈ వార్తను అనువదించండి:
Eluru: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు సైతం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత ఎంత సర్ది చెప్పినా.. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ జగన్కు షాక్లు ఇస్తున్నారు.