ఈ వార్తను అనువదించండి:

కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం రేపుతోంది. కరోనా సమయంలో కోట్లాది రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. జస్టిస్ జాన్ మైఖెల్ అనే కమిటీ ఈ స్కామ్‌కు సంబంధించిన నివేదికను కర్ణాటక సర్కార్‌కు సమర్పించింది. కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, కొవిడ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈ కమిటీ గుర్తించింది. దీనిపై కేబినెట్‌లో చర్చించిన సిద్ధరామయ్య ప్రభుత్వం.. బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

పూర్తిగా చదవండి..