ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే హరీశ్ రావు: కాంగ్రెస్ ప్ర్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో హత్యాచారాలు నిత్యకృత్యం అయ్యయి అని అన్నారు. ఏకంగా కానిస్టేబుల్ మీద ఎస్‌ఐ హత్యాచార యత్నం చేయడం దారుణమని.. ఇలాంటివి అనేక ఘటనలు జరిగాయని అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళల పై 1900 హత్యాచారాలు జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మండిపడ్డారు.

పూర్తిగా చదవండి..