ఈ వార్తను అనువదించండి:

Pawan Kalyan: అప్పట్లో పెద్ద ఎన్టీఆర్‌ మద్రాసులో ఉండే సమయంలో తిరుమలకి వచ్చే భక్తులు, ఆ శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన్ని చూసేందుకు మద్రాస్‌ కి వెళ్లేవారంట. దాంతో ఆయన ఉదయం 5 గంటలకు ఆయన ఇంటి బయటకు వచ్చేవారని..ఆయన్ని చూసిన అభిమానులు వెనక్కి వచ్చేవారని తెలుసు కదా. ఇప్పుడు తాజాగా అలాంటి సీనే మళ్లీ రిపీట్‌ అవుతుంది. అది ఎక్కడో కాదు…పిఠాపురంలో.

పూర్తిగా చదవండి..