వైసీపీ అధినేత జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్ వేసింది. లండన్ ప్రయాణాన్ని జగన్ వాయిదా వేసుకున్నారు. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్‌పోర్ట్ రద్దు అయింది. ఈ క్రమంలో జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు జగన్. ఐదు సంవత్సరాలు పాటు పాస్‌పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జగన్ లాయర్లు. ఒక ఏడాది పాటు పాస్‌పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశం ఇచ్చింది. జగన్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BREAKING: జగన్‌కు కోర్టు షాక్.. లండన్ పర్యటనకు బ్రేక్! appeared first on Rtvlive.com.