ఈ వార్తను అనువదించండి:

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. దీంతో ఇంట్లోకి దివ్వెల మాధురి రీ-ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్ని టెక్కలి పోలీసులకి ఇచ్చిన దువ్వాడ వాణి.. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చింది.

పూర్తిగా చదవండి..