ఈ వార్తను అనువదించండి:

మంత్రి లోకేష్: విజయవాడ వరద తో అతలాకుతలానికి కారణమైన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించారు మంత్రి లోకేష్. మూడో గండి పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి అయినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి వరదను నిలిపివేస్తాం అని అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

పూర్తిగా చదవండి..