ఈ వార్తను అనువదించండి:

Supreme Court: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్‌ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో వైద్యులంతా కూడా ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం గట్టిగా చెప్పింది.

పూర్తిగా చదవండి..