ఈ వార్తను అనువదించండి:

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది.

పూర్తిగా చదవండి..