ఈ వార్తను అనువదించండి:

Vande Bharat: తెలంగాణ గడ్డ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్‌ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. సికింద్రాబాద్‌ -నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌ పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

పూర్తిగా చదవండి..