ఈ వార్తను అనువదించండి:

బ్రేకింగ్: దేశంలోని సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందించనుంది. 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వృద్ధులకు ఈ పథకం వర్తించనుంది.

పూర్తిగా చదవండి..