ఈ వార్తను అనువదించండి:

చిత్రపురి కాలనీ: హైడ్రా ఎఫెక్ట్‌తో మణికొండ చిత్రపురి కాలనీ భూముల గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. ఈ కాలనీ నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అధికారులు.. ఈ అక్రమ వ్యాపారం విలువ వందల కోట్లలో ఉన్నట్లు తేలడంతో ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW)కి బదిలీ చేశారు. దీంతో ప్రస్తుత చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌లో 15 కేసులు నమోదయ్యాయి.

పూర్తిగా చదవండి..