ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్సీ కవిత: సీబీఐ కోర్టులో లిక్కర్ కేసు సెప్టెంబర్ 25 కు వాయిదా పడింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ జరిగింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర సీబీఐ లిక్కర్ కేసు నిందితులు కోర్టుకు వర్చువల్‌గా హాజరయ్యారు.

పూర్తిగా చదవండి..