ఈ వార్తను అనువదించండి:

Modi: దేశంలో ప్రస్తుతం గణేశ్‌ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్న ఫొటోలను మోదీ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.

పూర్తిగా చదవండి..