ఈ వార్తను అనువదించండి:

కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కీల‌క ప‌ద‌వి వ‌రించింది. ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-ప‌సిఫిక్ మంత్రుల స్థాయి స‌ద‌స్సులో బుధ‌వారం రామ్మోహన్‌ నాయుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

పూర్తిగా చదవండి..