ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యేలు అరికెపుడి,కౌశిక్‌ రెడ్డిల మధ్య జరిగిన గొడవతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. హైదరాబాద్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావును సైతం గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఖమ్మంలో మాపై దాడి చేసింది ఎవరూ అనేది ఇంతవరకు కనిపెట్టలేదు. దాడులు చేసిన వారికి పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారు.  సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో నా భుజానికి గాయమైంది. ఆస్పత్రికి వెళ్తానన్నా పోలీసులు ఒప్పుకోలేదు.

పూర్తిగా చదవండి..