ఈ వార్తను అనువదించండి:

అది సెప్టెంబర్ 13, 1948.. ఉదయం 4 గంటలు.. నిజాం పాలకుల నడ్డి విరిగిన సమయం.. రజాకార్లపై భారత సైన్యం విరుచుకుపడిన కాలం..! నిజాం నుంచి తెలంగాణ ప్రజల బానిస సంకేళ్లు తెగడానికి కారణమైన ఈ ముహుర్తానికి 76ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు రోజుల పాటు నిజాం సైనికులపై ఇండియన్ ఆర్మీ తాడోపెడో తెల్చుకుంది. రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ సంస్థానం భారత్ హస్తగతమైంది.

పూర్తిగా చదవండి..