ఈ వార్తను అనువదించండి:

ఖైదీ సంజయ్: సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోం శాఖ సంయుక్తంగా విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. తాము విమోన దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యతను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే, చరిత్రను తెరమరుగు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమన్నారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడుతూ.. చరిత్రను వక్రీకరిస్తే వారు కూడా తెరమరుగు అవుతారని అన్నారు.

పూర్తిగా చదవండి..