ఈ వార్తను అనువదించండి:

Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌, దుబాయ్‌ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విజయవాడ విమానాశ్రయ మెయిన్‌ గేట్‌ వద్ద నుంచి జాతీయ రహదారిని కలుపుతూ వేసిన అప్రోచ్‌ రోడ్డును ఆయన శనివారం ప్రారంభించారు. ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు.

పూర్తిగా చదవండి..