AP వార్తలు: ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. సోమవారం మధ్యాహ్నం లోపే రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

The post AP News: ముంబై హీరోయిన్ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్! appeared first on Rtvlive.com.