ఈ వార్తను అనువదించండి:

ఫిబ్రవరి 27, 2002.. ప్రాంతం గోద్రా రైల్వేస్టేషన్‌.. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S6 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ కోచ్‌లో ఉన్నవారంతా కరసేవకులు.. అయోధ్య నుంచి తిరిగి వస్తున్నారు. ఈ ఘటనలో 59మంది అగ్నికి ఆహూతయ్యారు. ఇది గుజరాత్‌లో నాడు మత అల్లర్లకు దారి తీసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ తగలబెట్టింది ముస్లింలనే అనుమానంతో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసనలు భగ్గుమన్నాయి. వందలాది ముస్లింలను అతివాదులు చంపేశారు.. నాడు గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నారు. దీంతో ఈ ఘటనల వెనుక మోదీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసుల నుంచి మోదీ క్లీన్‌చిట్‌గా ఎలా బయటపడ్డారు? అప్పటినుంచి 2024 వరకు గుజరాత్‌లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలా జాగ్రత్తపడ్డారు?

పూర్తిగా చదవండి..