ఈ వార్తను అనువదించండి:

Jogi Ramesh: వినాయక నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.

పూర్తిగా చదవండి..